నవరాత్రులు.. నలుపు రంగు దుస్తులొద్దు.. ఎరుపు రంగు పువ్వుల్ని?

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (14:05 IST)
దేవిశరన్నవరాత్రులు అధర్మంపై ధర్మం గెలిచినట్లుగా నిర్వహిస్తాం. శరన్నవరాత్రుల్లో నిర్వహించే పూజల వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. కొన్ని నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి కొలువుదీరుతుంది. ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. 
 
నవరాత్రుల్లో కొన్ని పనులు చేయకూడదు. నలుపు రంగు దుస్తులు ధరించవద్దు. ఈ సమయంలో నలుపు రంగు శుభప్రదంగా పరిగణించరు. అలాగే, తల్లి దుర్గా ఆరాధన, అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూజగది అలంకరణ లేత రంగుల్లో ఉండాలి. ఇది కాకుండా ఎరుపు రంగు పూవులను కూడా ఉపయోగించవచ్చు.
 
నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక పనులు చేయాలి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్‌ గుర్తు పెట్టాలి. ఇది ఆ ఇంటికి సంతోషాన్ని తీసుకురావడంతోపాటు జీవితంలో అడ్డంకులను దుర్గామాత తొలగిస్తుంది.
 
ఇంటి ప్రధాన ద్వారం గడపకు మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. ఇది ఆ ఇంటికి మంచిది. ఇంట్లోని నెగిటీవ్‌ ఎనర్జీని తొలగిస్తుంది. నవరాత్రి సమయంలో ఈ పని తప్పక చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

తర్వాతి కథనం
Show comments