Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రులు.. నలుపు రంగు దుస్తులొద్దు.. ఎరుపు రంగు పువ్వుల్ని?

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (14:05 IST)
దేవిశరన్నవరాత్రులు అధర్మంపై ధర్మం గెలిచినట్లుగా నిర్వహిస్తాం. శరన్నవరాత్రుల్లో నిర్వహించే పూజల వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. కొన్ని నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి కొలువుదీరుతుంది. ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. 
 
నవరాత్రుల్లో కొన్ని పనులు చేయకూడదు. నలుపు రంగు దుస్తులు ధరించవద్దు. ఈ సమయంలో నలుపు రంగు శుభప్రదంగా పరిగణించరు. అలాగే, తల్లి దుర్గా ఆరాధన, అలంకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూజగది అలంకరణ లేత రంగుల్లో ఉండాలి. ఇది కాకుండా ఎరుపు రంగు పూవులను కూడా ఉపయోగించవచ్చు.
 
నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక పనులు చేయాలి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్‌ గుర్తు పెట్టాలి. ఇది ఆ ఇంటికి సంతోషాన్ని తీసుకురావడంతోపాటు జీవితంలో అడ్డంకులను దుర్గామాత తొలగిస్తుంది.
 
ఇంటి ప్రధాన ద్వారం గడపకు మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. ఇది ఆ ఇంటికి మంచిది. ఇంట్లోని నెగిటీవ్‌ ఎనర్జీని తొలగిస్తుంది. నవరాత్రి సమయంలో ఈ పని తప్పక చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

తర్వాతి కథనం
Show comments