Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయదశమి రోజు జమ్మి చెట్టు దగ్గర ఇలా చేస్తే... !

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:52 IST)
విజయదశమి రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో జగన్మాత అభయప్రదానం చేస్తుంది. ఈరోజు అమ్మవారి చిత్రపటం వద్ద దీపారాధన చేసి... అరటి పండు ముక్కలు, కొబ్బరి ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి.

రాజరాజేశ్వరీ రాజ్య దాయినీ రాజ్య వల్లభాయే నమోః నమాః అనే ఈ చిన్న మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇలా వీలైనన్ని సార్లు జపిస్తే.. ఉద్యోగంలో అధికార పదవులను సిద్ధింప చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసేవారు ఈ మంత్రాన్ని జపిస్తే... తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

ఇవాళ జమ్మి చెట్టు రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. అందుకే ఈ విజయ దశమి రోజు... సాయంకాలం పూట నక్షత్రాలు కనిపించక జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే.. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

సంవత్సరం మొత్తం విశేషంగా ఆర్థికంగా పురోభివృద్ధి పొందవచ్చు. అన్ని సమస్యలను తొలగించకోవచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments