విజయదశమి రోజు జమ్మి చెట్టు దగ్గర ఇలా చేస్తే... !

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:52 IST)
విజయదశమి రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో జగన్మాత అభయప్రదానం చేస్తుంది. ఈరోజు అమ్మవారి చిత్రపటం వద్ద దీపారాధన చేసి... అరటి పండు ముక్కలు, కొబ్బరి ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి.

రాజరాజేశ్వరీ రాజ్య దాయినీ రాజ్య వల్లభాయే నమోః నమాః అనే ఈ చిన్న మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇలా వీలైనన్ని సార్లు జపిస్తే.. ఉద్యోగంలో అధికార పదవులను సిద్ధింప చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసేవారు ఈ మంత్రాన్ని జపిస్తే... తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

ఇవాళ జమ్మి చెట్టు రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. అందుకే ఈ విజయ దశమి రోజు... సాయంకాలం పూట నక్షత్రాలు కనిపించక జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే.. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.

సంవత్సరం మొత్తం విశేషంగా ఆర్థికంగా పురోభివృద్ధి పొందవచ్చు. అన్ని సమస్యలను తొలగించకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజా దర్బార్.. క్యూలైన్లలో భారీ స్థాయిలో ప్రజలు.. నారా లోకేష్ వార్నింగ్.. ఎవరికి?

మైనర్లపై పెరుగుతున్న లైంగిక అకృత్యాలు.. హైదరాబాదులో డ్యాన్స్ మాస్టర్.. ఏపీలో వాచ్‌మెన్

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు.. ఆ గిరిజన గ్రామంలో పవన్ వల్ల విద్యుత్ వచ్చింది..

ఆంధ్రప్రదేశ్-ఒడిశా ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

Tea Biscuit: టీతో పాటు బిస్కెట్ టేస్టుగా లేదని.. టీ షాపు ఓనర్‌ని చంపేశాడు

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది చేయకండి..

04-11-2025 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

నాకంటే పెద్దావిడ నాకు పాద నమస్కారం చేసింది, అలా చేయవచ్చా? పెద్దవారికి కదా చేసేది...

karthika masam, దీపం జ్యోతిః పరబ్రహ్మః, కళ్ళతో దీపం జ్వాలను ఏకాగ్రతతో చూస్తే?

03-11-2025 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం.. ఎవరికి?

తర్వాతి కథనం
Show comments