దసరా 2024: సుందరకాండ పారాయణం.. జమ్మిచెట్టు కింద దీపం

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (23:44 IST)
శ్రీ రాముడు లంకాధీసుడు రావణుడిని సంహరించి రావణుని చెర నుండి సీతాదేవిని విడిపించిన దసరా రోజున శుభకార్యాలు చేయడం మంచిది. ఈ ఏడాది దసరా శనివారం 12 అక్టోబర్ 2024న జరుపుకోనున్నారు. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించినట్లు చెబుతారు. 
 
దసరా రోజున జమ్మి వృక్షానికి పూజ చేయాలి. నవమి రోజు రాత్రి జమ్మి చెట్టు లేదా మొక్క కింద దీపం వెలిగించడం ద్వారా అదృష్టం వరిస్తుంది. దసరా రోజున చీపురు దానం చేయడం శుభప్రదం. దసరా రోజు సాయంత్రం లక్ష్మీ దేవిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. 
 
దసరా రోజున సుందరకాండ పారాయణం కోరిన కోరికలను నెరవేరుస్తుంది. ఈరోజు సుందరకాండను పఠించడం ద్వారా అభివృద్ధి పురోగతిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

పెళ్లికి ముందు కలిసి ఎంజాయ్ చేయడం... కాదంటే కేసు పెట్టడమా? మద్రాస్ హైకోర్టు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వున్న ఇమ్మడి రవి పేరు.. టికెట్ రేట్లు పెంచేస్తే?

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు : వైకాపా అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అరెస్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

తర్వాతి కథనం
Show comments