నవరాత్రులలో దుర్గాదేవి దర్శనం..?

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (12:16 IST)
పార్వతీ దేవీ మహా పవిత్రమైన వారు. ఈ నవరాత్రులతో అమ్మవారికి సకల పూజలు అందిస్తారు. ఈ దశమి నవరాత్రులతో అమ్మవారిని దర్శించుకుంటే సర్వో దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు (18-10-2018) దుర్గాదేవిని ఈ మంత్రంతో జపిస్తే ధైర్యంతో పాటు విజయాలు చేకూరతాయని పురాణాలు చెబుతున్నాయి.
 
''అయిగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే''
 
నవరాత్రులతో గురువారం నాడు ఈ మంత్రంతో అమ్మవారిని ఆరాధించే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈ నాడే దుర్గాదేవి దుష్టుడైనా మహిషాసురుని చంపి అందరి కష్టాలను తొలగించింది. అమ్మవారు ఈ రోజూ చాలా శక్తివంతంగా ఉంటారు. ఇదే రోజున తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు ఈ మంత్రాన్ని స్మరిస్తూ దుర్గాదేవిని పూజిస్తే అరిషడ్వర్గాలు జయించగలుగుతారని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Cyclone Montha: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని ఆ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్

Wedding: భాంగ్రా నృత్యం చేస్తూ వధువు మృతి.. పెళ్లికి కొన్ని గంటలకు ముందే...?

కాలేజీ స్టూడెంట్‌పై యాసిడ్ దాడి.. చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు..

First State Butterfly: రాష్ట్ర నీలి సీతాకోకచిలుకగా తిరుమల లిమ్నియాస్..

తాడుతో భర్త మెడను బిగించి ఊపిరాడకుండా చేసింది.. ఆపై కర్రతో తలపై కొట్టి చంపేసింది..

అన్నీ చూడండి

లేటెస్ట్

karthika somavaram కార్తీక సోమవారం ఈశ్వరుణ్ణి పూజిస్తే సత్వరమే ప్రసన్నం

25-10-2025 శనివారం దినఫలాలు - గ్రహాల సంచారం అనుకూలం

పంచమి రోజున వారాహి పూజ... ఏ రాశుల వారు ఆమెను పూజించాలి.. తెలుపు బీన్స్?

2026 పూరీ జగన్నాథుని రథయాత్రతో ప్రారంభం.. సేంద్రియ బియ్యంతో మహా ప్రసాదం

24-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. విలాసాలకు వ్యయం చేస్తారు...

తర్వాతి కథనం
Show comments