Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్

Webdunia
గురువారం, 11 మే 2023 (14:49 IST)
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు.
 
ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది నేతలు ఇప్పటికే ఇక్కడకు చేరుకున్నారు. వారితో పాటు బీజేపీ యువ మోర్చా నేతలకు కూడా పాల్గొన్నారు. 
 
ఈ ర్యాలీ సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ నుంచి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్స్ వరకూ ఈ ర్యాలీ సాగనుంది. అధిక సంఖ్యలో బీజేపీ నేతలు పాల్గొనడంతో పోలీసులు భారీ స్థాయిలో భద్రతను కల్పించారు. ఈ ర్యాలీ కోసం రాష్ట్రం నలమూలల నుంచి భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments