Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో వేధింపులు.. నాతో రాకపోతే చంపేస్తానన్నాడు.. చివరికి?

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (10:03 IST)
స్మార్ట్ ఫోన్లు పుణ్యమా అంటూ మహిళలపై ఆన్‌లైన్‌లోనూ వేధింపులు ఆగట్లేదు. మంగుళూరు వెలుపల ఉన్న సూరత్‌కల్‌లోని ఇడియాకు చెందిన యువతి, ఆన్‌లైన్‌లో వేధింపులను ఎదుర్కొంటూ, ప్రాణహాని సందేశాలను అందుకోవడంతో బలవన్మరణానికి పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. మృతురాలికి షరీక్ అనే వ్యక్తి నుండి సోషల్ మీడియాలో స్పష్టమైన, బెదిరింపు సందేశాలు వచ్చాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి అయ్యింది. 
 
సోషల్ మీడియా మెసెంజర్ ద్వారా షరీక్ తనతో రావాలని బెదిరించాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజకీయాల్లోకి రమ్మంటారా? హీరో సాయి దుర్గ తేజ్ కామెంట్స్..

క సినిమాతో కొత్త ప్రపంచాన్ని చూస్తారు : కథానాయకుడు కిరణ్ అబ్బవరం

పోలీస్ ఆఫీసర్, డాక్టర్ మధ్య ప్రేమకథతో శ్రీమురళి, రుక్మిణి వసంత్ ల బఘీర

చిత్తూరు బ్యాక్ డ్రాప్‌లో జాతర చిత్రం నవంబర్ లో విడుదల

మితిమీరిన ప్రేమ ఎంత భయంకరమో చెప్పే కథే శారీ : రామ్ గోపాల్ వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

15 రోజులకు ఒక్కసారైనా మహిళలు పైనాపిల్ తీసుకోవాలట

బాదం పప్పుల మంచితనంతో మీ దీపావళి వేడుకలను ఆరోగ్యవంతంగా మలుచుకోండి

తర్వాతి కథనం
Show comments