Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2,42 కోట్ల నకిలీ యాపిల్ ఉపకరణాలు విక్రయించిన ముఠా అరెస్ట్

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (09:50 IST)
హైదరాబాద్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌, సెంట్రల్‌ జోన్‌ బృందం, అబిడ్స్‌ పోలీసులతో కలిసి జగదీష్‌ మార్కెట్‌లోని నాలుగు దుకాణాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి నకిలీ యాపిల్‌ ఐఫోన్‌ బ్రాండ్‌ యాక్సెసరీలను విక్రయిస్తున్న నలుగురిని పట్టుకున్నారు. 
 
2.42 కోట్ల విలువైన యాపిల్ బ్రాండ్ మొబైల్ యాక్సెసరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ షాప్ యజమాని నింబ్ సింగ్ (25)ని పోలీసులు అరెస్టు చేశారు. 
 
పటేల్ మొబైల్ షాపుకు చెందిన హీరా రామ్ (24), ఔషపురా మొబైల్ షాపుకు చెందిన గోవింద్ లాల్ చౌహాన్ (45), నంది మొబైల్స్‌కు చెందిన ముఖేష్ జైన్ (32)లను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇకపోతే.. 579 ఎయిర్‌పాడ్స్ ప్రో, 351 యూఎస్‌బీ అడాప్టర్లు, 747 యూఎస్‌బీ పవర్ కేబుల్స్, 62 బ్యాటరీలు, 17 పవర్ బ్యాంక్‌లు, 1,401 బ్యాక్ పౌచ్‌లు మొత్తం రూ.2,42,55,900 స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments