Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై అకాలీదళ విద్యార్థి నేత దారుణ హత్య

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (15:36 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నడి రోడ్డులో అకాలీదళ నేతను దారుణంగా హత్య చేశారు. పంజాబ్‌లోని మొహాలీలో శ‌నివారం మ‌ధ్యాహ్నం దారుణం జ‌రిగింది. విక్కీ మిద్దుఖేర‌గా గుర్తించారు. ఈయన్ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్చిచంపారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై మొహాలీ ఎస్పీ స‌తీంద‌ర్ సింగ్ స్పందించారు. మ‌తౌర్ మార్కెట్‌కు వ‌చ్చిన విక్కీ కారులో తిరుగు పయ‌నం అవుతుండ‌గా దుండ‌గులు అతినిపై కాల్పులు జ‌రిపారు. అప్ర‌మ‌త్త‌మైన విక్కీ కారు దిగి పారిపోయేందుకు య‌త్నించాడు. 
 
దాదాపు అర కిలోమీట‌రు మేరకు విక్కీ ప‌రుగు పెట్టాడు. ఈ క్ర‌మంలో విక్కీని వెంటాడి కాల్పులు జ‌రిపి చంపేసినట్టు తెలిపారు. విక్కీపై 8 నుంచి 9 రౌండ్ల కాల్పులు జ‌రిపారని తెలిపారు. విక్కీ హ‌త్య‌పై విచార‌ణ కొన‌సాగుతోంద‌ని తెలిపారు. మొత్తం నలుగురు దుండగులు ఇందులో పాల్గొన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments