Webdunia - Bharat's app for daily news and videos

Install App

భావి తరాలకు ఆదర్శనీయ కూతురు : బీజేపీ నేత గిరిరాజ్

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (12:03 IST)
ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సింగపూర్‌లో జరిగిన కిడ్నీ ఆపరేషన్ విజయవంతమైంది. ఈయనకు సొంత కుమార్తె రోహిణి కిడ్నీ దానం చేసింది. 40 యేళ్ళ వయసులో ఆమె సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆమె నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించారు. 
 
దీనిపై బీజేపీ నేత గిరిరాజ్ స్వాగతించారు. భావితరాలకు ఆదర్శనీయమైన కుమార్తె అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతీ తండ్రి నీలాంటి కూతురు ఉండాలని కోరుకుంటాడని రోహిణిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రోహిణి ప్రతి తండ్రికీ గర్వకారణమని చెప్పారు. 
 
40 యేళ్ల వయసులో కిడ్నీ దాతగా మారడం కాస్త ప్రమాదకరమైన నిర్ణయమేనని గిరిరాజ్ అన్నారు. కానీ తండ్రి కోసం ఈ నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం గొప్ప విషయమని చెప్పారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతూ వచ్చిన 74 యేళ్ళ లలూ ప్రసాద్ యాదవ్‌కు ఆయన పెద్ద కుమార్తె, సింగపూర్‌లో స్థిరపడిన 40 యేళ్ళ రోహిణి కిడ్నీ ఇవ్వడంతో సింగపూర్‌లోనే కిడ్నీ ఆపరేషన్ పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments