Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల తర్వాత అమ్మను కలుసుకున్న సీఎం యోగి

Webdunia
బుధవారం, 4 మే 2022 (13:52 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తల్లిని ఐదేళ్ల తర్వాత కలుసుకున్నారు. పైగా, ఆయన తన స్వగ్రామానికి 28 యేళ్ల తర్వాత వెళ్లారు. దీంతో గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా, ఐదేళ్ళ తర్వాత తల్లిని కలుసుకున్న యోగి.. అమ్మ పాదాలకు నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తల్లికి ఏ విధంగా దూరంగా ఉంటున్నారో అదే విధంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తన తల్లికి దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ తన తల్లిని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
దీంతో తల్లీ కొడుకుల మధ్య భావోద్వేగం ఉప్పొంగింది. ఈ అరుదైన దృశ్యం ఉత్తరఖండ్ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలో చోటుచేసుకుంది. పౌరీ జిల్లాలోని పంచూర్ సీఎం యోగి స్వగ్రామం. ఈ గ్రామానికి ఆయన 28 యేళ్ల తర్వాత వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments