Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం కీలక నిర్ణయం.. ఏడాది పాటు వర్క్ ఫ్రమ్ హోమ్

Webdunia
బుధవారం, 20 జులై 2022 (21:24 IST)
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో వర్క్‌ ఫ్రం హోంపై కొత్త నిబంధనలను మంగళవారం ప్రకటించింది కేంద్ర వాణిజ్య శాఖ. స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ యూనిట్‌లో గరిష్ఠంగా ఏడాది పాటు వర్క్‌ ఫ్రం హోం కల్పించేందుకు వీలు కల్పించింది. అలాగే గరిష్ఠంగా 50 శాతం మంది ఉద్యోగుల వరకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
 
వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించేందుకు 'స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ 2006'లోకి కొత్త నిబంధన 43ఏను తీసుకొచ్చింది కేంద్రం. ఉద్యోగుల నుంచి వస్తున్న వినతుల మేరకు సెజ్‌ల కోసం ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు కేంద్రం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ వెల్లడించింది.  
 
ఫలితంగా గరిష్ఠంగా ఏడాది పాటు మాత్రమే వర్క్‌ ఫ్రం హోం అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇంటి నుంచే పని చేసేందుకు అవసరమైన సామగ్రి, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలను సెజ్‌ యూనిట్లు అందిస్తాయని పేర్కొంది. సంస్థ అనుమతితో ఆయా సామగ్రిని ఇంటికి తీసుకెళ్లవచ్చని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ఓవర్.. నరకం అంటే ఏంటో చూపించింది..?

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments