Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తేనే ఎన్నికల్లో పోటీ : మెహబూబా ముఫ్తీ

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (16:35 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే అధికరణాలు 370, 35ఏని పునరుద్ధరించే వరకు తాము ఎన్నికల్లో పోటీ చేయబోమని, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తేల్చి చెప్పారు. 
 
కాశ్మీర్ రాష్ట్రానికి తిరిగి ప్రత్యేక ప్రతిపత్తితో పాటు.. రాష్ట్ర హోదా కల్పించే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ అఖిలక్ష నేతలతో ఢిల్లీలో సమావేసం నిర్వహించిచన విషయం తెల్సిందే. 
 
ఈ సమావేశంలో ముఫ్తీ మాట్లాడుతూ, 370,35ఏని ఆర్టికల్‌లను పునరుద్ధరించేవరకు అధికార రాజకీయాల్లో భాగం కాబోమని స్పష్టం చేశారు. పైగా, ఆ రెండింటినీ కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ పునరుద్ధరించబోదని తనకు తెలుసని, కానీ, ఎప్పుడో ఒకప్పుడు అది జరిగి తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. 
 
ఇందుకోసం తాము పోరాటం చేస్తామన్నారు. అనుకున్నది సాధించే వరకు గుప్కర్ కూటమి కలిసికట్టుగా ఉద్యమిస్తుందన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కునే తిరిగివ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం 370ని రద్దు చేసి రాజ్యాంగాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments