Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై మెట్రోలో మహిళలు పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చు

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (06:15 IST)
మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళలు మెట్రోలో ప్రయాణించేటప్పుడు భద్రత కోసం తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళోచ్చని ఆదేశాలు జారీచేసింది.

ఇప్పటి వరకూ అక్కడి మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రేలను అనుమతించేవారు కాదు. వీటికి త్వరగా నిప్పంటుకునే స్వభావం ఉండటంతో వీటిపై నిషేధం విధించారు.
 
ప్రయాణికులెవరి వద్దనైనా పెప్పర్ స్ర్పేలు దొరికితే వాటిని సిబ్బంది వెంటనే సీజ్ చేసేవారు. దీనిపై గతంలో అనేక సార్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయితే..ఇటీవల మహిళలపై పెరుగుతున్న దాడులు, హైదరాబాద్‌ డాక్టర్ దిశా హత్యాచారం వంటి ఘటనల నేపథ్యంలో ‘పెప్పర్ స్ప్రేలపై నిషేధం’ మరోసారి తెరపైకి వచ్చింది.

దీనిపై చర్చించిన మెట్రో ఉన్నతాధికారులు.. మహిళల భద్రత దృష్ట్యా బెంగళూరు మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రేలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments