Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ మొగుడు.. నేను ఉండగా.. మరొకడు కావాలా? వివాహితకు కత్తిపోట్లు

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (18:59 IST)
భర్త ఉండగా మరో ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత కత్తిపోట్లకు గురైంది. కర్ణాటక రాష్ట్రంలోని బాగలూరు సమీపంలో ఉన్న బెళత్తూరులో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బెళత్తూరు గ్రామానికి చెందిన మంజునాథ్‌ (28) అనే వ్యక్తి భార్య మంజుల. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఈమెకు చూడాపురానికి చెందిన ఆటో డ్రైవర్‌ రాజశేఖర్‌ (35)తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికిదారితీసింది. 
 
ఈ నేపథ్యంలో బాగలూరు కోట ప్రాంతానికి చెందిన సురేశ్‌తో మంజులకు పరిచయం ఏర్పడింది. దీంతో అతనితో పదేపదే అతనితో మాట్లాడుతూ, కలుస్తూ వచ్చింది. దీన్ని సహించలేదని రాజశేఖర్ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఆ సమయంలో ఆవేశం చెందిన అతడు ఆమెపై కత్తితో దాడి పారిపోయాడు.
 
ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. వెంటనే స్థానికులు ఆమెను హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిండితుడిని గుర్తించి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments