Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ మొగుడు.. నేను ఉండగా.. మరొకడు కావాలా? వివాహితకు కత్తిపోట్లు

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (18:59 IST)
భర్త ఉండగా మరో ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత కత్తిపోట్లకు గురైంది. కర్ణాటక రాష్ట్రంలోని బాగలూరు సమీపంలో ఉన్న బెళత్తూరులో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బెళత్తూరు గ్రామానికి చెందిన మంజునాథ్‌ (28) అనే వ్యక్తి భార్య మంజుల. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఈమెకు చూడాపురానికి చెందిన ఆటో డ్రైవర్‌ రాజశేఖర్‌ (35)తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికిదారితీసింది. 
 
ఈ నేపథ్యంలో బాగలూరు కోట ప్రాంతానికి చెందిన సురేశ్‌తో మంజులకు పరిచయం ఏర్పడింది. దీంతో అతనితో పదేపదే అతనితో మాట్లాడుతూ, కలుస్తూ వచ్చింది. దీన్ని సహించలేదని రాజశేఖర్ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఆ సమయంలో ఆవేశం చెందిన అతడు ఆమెపై కత్తితో దాడి పారిపోయాడు.
 
ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. వెంటనే స్థానికులు ఆమెను హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిండితుడిని గుర్తించి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments