Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్‌ను లాక్కున్న భర్త... కరెంట్ షాకిచ్చిన భార్య.. కుమారుడికి కూడా..

సెల్వి
శుక్రవారం, 31 మే 2024 (14:13 IST)
తన భర్త మహిళ ఫోనును ఎత్తుకెళ్లాడనే కోపంతో భర్తకు కరెంట్ షాకిచ్చింది. ఫోనులో ఎక్కువ సమయం గడుపుతున్న భార్య ఫోనును లాక్కున్నాడనే కోపంతో.. 33 ఏళ్ల మహిళ భర్తకు మత్తుమందు ఇచ్చి మంచానికి కట్టేసింది. ఆమె అతడిని కొట్టి కరెంటు షాక్ ఇచ్చింది. వారి 14 ఏళ్ల కుమారుడు కూడా తన తండ్రిని కాపాడే క్రమంలో కరెంట్ షాకుకు గురయ్యాడు. 
 
ఈ ఘటనలో భర్త ప్రదీప్ సింగ్ సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. 2007లో ఔరయ్యకు చెందిన దివాన్ సింగ్ కుమార్తె బేబీ యాదవ్‌ను సింగ్ వివాహం చేసుకున్నాడు.  కానీ తన భార్య ఫోనులోనే గంటలు గంటలు గడిపేదని.. ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కరెంట్ షాక్ ఇచ్చిందని పోలీసులు బాధితుడు తెలియజేశాడు. ఇంకా క్రికెట్ బ్యాటుతో పదే పదే కొట్టిందని వాపోయాడు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments