Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ బైక్ ట్యాక్సీలో ప్రయాణించిన మహిళ.. కిందపడి మృతి

Webdunia
సోమవారం, 8 మే 2023 (09:21 IST)
ప్రైవేట్ బైక్ ట్యాక్సీలో ప్రయాణించిన ఓ మహిళ కిందపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన సేవిక (39) అనే మహిళ పుట్టినరోజు సందర్భంగా బంధువుల ఇంటికి బైకు ట్యాక్సీలో బయల్దేరింది. అప్పుడు ఆయన ప్రయాణిస్తున్న బైక్ టాక్సీ అకస్మాత్తుగా లారీని ఢీకొని ప్రమాదానికి గురైంది.
 
ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ రైడర్ గాయాలతో బయటపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. అనుమతి లేకుండా ప్రైవేట్ బైక్ ట్యాక్సీ సేవలను అందిస్తున్నందున, వెంటనే ప్రైవేట్ బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలనే డిమాండ్ వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments