Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ డబుల్ డెక్కర్ టూరిస్ట్ బోట్ బోల్తా- 18మంది మృతి

Webdunia
సోమవారం, 8 మే 2023 (09:08 IST)
Boat
కేరళలోని తానూర్‌లోని బీచ్ సమీపంలో డబుల్ డెక్కర్ టూరిస్ట్ బోట్ బోల్తా పడింది. ఈ ఘటనలో 18మంది ప్రాణాలు కోల్పోయారు. బోటులో రద్దీ ఎక్కువగా ఉందని, చాలా మంది ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు లేవని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపించారు.
 
తానూర్ సమీపంలోని తూవల్ తీరం ఒట్టుపురం బీచ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రెస్క్యూ ఆపరేషన్‌లు ఆలస్యం కావడంతో కొంతమంది ప్రయాణికులు పడవలో చిక్కుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments