Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన కొత్త.. భర్తతో అలా షికారుకెళ్లింది.. అంతే సామూహిక అత్యాచారం

సెల్వి
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (15:58 IST)
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో కొత్తగా పెళ్లయిన మహిళ తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లి ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి గురవడం సంచలనానికి దారి తీసింది. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికి వందమందిని అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ తెలిపారు. 
 
గుర్ తహసీల్‌లోని పిక్నిక్ స్పాట్‌లో సోమవారం నాడు కొత్తగా పెళ్లైన వధువుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆ మహిళకు ఇటీవలే పెళ్లయింది. ఆమె భర్త 19-20 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. ఇప్పటికీ కళాశాలలో చదువుకుంటున్నారని రేవా హెడ్‌క్వార్టర్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్ హిమాలి పాఠక్ చెప్పారు. 
 
తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఐదుగురిలో ఒకరి చేతిపై, ఛాతీపై పచ్చబొట్లు ఉన్నాయని బాధితురాలు పోలీసులకు తెలిపింది. తమ విచారణలో భాగంగా 100 మందికి పైగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. 
 
ఈ కేసుకు సంబంధించి బాధితురాలి పేరును బయటపెట్టలేదని.. ఎఫ్‌ఎస్‌ఎల్ సిబ్బంది (ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రాణాలతో బయటపడిన బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, అదే రోజు రాత్రి 7 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం