Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఢిల్లీ తరహా ఘటన.. కారు మహిళను 200 మీటర్ల దూరం..

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (14:12 IST)
ఢిల్లీ తరహా ఘటన యూపీలో చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఓ మహిళను కారు ఈడ్చుకెళ్లిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇదే తరహాలో ప్రస్తుతం యూపీలోనూ జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంభి జిల్లాలో హైస్పీడ్ కారు మహిళ నడుపుతున్న టూవీలర్ ను ఢీకొట్టింది. 
 
అంతేగాకుండా 200 మీటర్లకు పైగా స్కూటర్ ను ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనతో మహిళకు తీవ్రగాయాలై.. కౌశంభిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన డ్రైవర్ ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా కంప్యూటర్ క్లాస్‌లకు హాజరయ్యేందుకు మహిళ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments