Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై మహిళ ప్రసవం.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..?

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (11:37 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళ రోడ్డు పక్కన ప్రసవించింది. ఈ ఘటన రాష్ట్రంలోని పన్నా జిల్లాలో జరిగింది. నిండు గర్భిణిని ప్రసవం కోసం అంబులెన్స్‌లో తీసుకెళుతుండగా అంబులెన్స్‌లో ఇంధన్ అయిపోయింది. దీంతో ఆ రోడ్డుపక్కనే మహిళకు ఆరోగ్య కార్యకర్తలు ప్రసవం చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పన్నా జిల్లాలోని బనౌలీలోని షానగర్‌కు చెందిన రేష్మా నిండు గర్భిణి. శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు మొదలుకావడంతో కుటుంబ సభ్యులు ఆమెను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. 
 
అయితే, కొంతదూరం వెళ్లిన తర్వాత అంబులెన్స్‌‍లో డీజిల్ ఆగిపోయింది. రేష్మ ఏ క్షణంలోనే ప్రసవించే పరిస్థితి ఉండటంతో మరోమార్గం లేక రోడ్డుపక్కనే చీకట్లోనే ఆరోగ్య కార్యకర్తలు ఆమెకు ప్రసవం చేశారు. దీనికి సంభంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments