Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ రైలులో వైద్యురాలిని కాటేసిన పాము.. ఆమెకు ఏమైందంటే?

సెల్వి
మంగళవారం, 28 మే 2024 (15:54 IST)
మంగళవారం కేరళలోని నిలంబూరు నుంచి షోర్నూర్ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో 25 ఏళ్ల మహిళ పాము కాటుకు గురైంది. ఆయుర్వేద వైద్యురాలు గాయత్రి అనే ప్రయాణికురాలు వల్లపుజ స్టేషన్‌లో రైలు దిగింది. అక్కడే పాముకాటు వేయడంతో గాయత్రి స్టేషన్‌లోని వ్యక్తులను సహాయం కోరింది. వారి సాయంతో ఆసుపత్రికి తరలించారు. 
 
రైలులోని ప్రయాణికులు సీటు కింద పామును గుర్తించినట్లు తెలిపారు. వల్లపుజా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎవరూ లేకపోవడంతో, ఆమెను పెరింతల్‌మన్నలోని మరో ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇప్పుడు ఆమె వైద్యుల పరిశీలనలో ఉన్నారు. రైలు షోర్నూర్‌కు చేరుకోగానే రైల్వే అధికారులు తనిఖీలు చేయగా ఆ పాము కనిపించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments