యూపీలో ఘోరం.. ఆస్పత్రిలో మహిళపై అత్యాచారం..

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (09:48 IST)
యూపీలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. గోరఖ్ పూర్‌ ఆస్పత్రిలో ఒక యువకుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళను పట్టుకుని బలవంతం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా గాయపరిచాడు. సంత్ కబీర్ నగర్‌లో ఈ దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతిని విచక్షణ రహితంగా కొట్టి, అత్యాచారం చేసి ఆమె ఇంటి ముందు వదిలేశాడు.
 
అపస్మారక స్థితిలో చేరుకుంది. దీంతో వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాలికకు వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. 
 
కాగా, బాధితురాలు.. తనపై ప్రమోద్ చౌదరి అనే వ్యక్తి ఏప్రిల్ 9న తనపై అత్యాచారానికి పాల్పడి, తీవ్రంగా కొట్టాడని ఆమె పోలీసులు సెల్ ఫోన్ రికార్డులో తెలిపింది. దీంతో బాధితురాలు చికిత్స తీసుకుంటు సోమవారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments