Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరగంటలోనే కరోనా పరీక్షల రిజల్ట్

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (07:32 IST)
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా హాట్​స్పాట్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని, ఇలా చేస్తే 15-30 నిమిషాల్లోనే కరోనా ఉందో లేదో తెలుస్తుందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)​  స్పష్టం చేసింది.

వైరస్ నిర్ధారణకు యాంటీబాడీ రక్త పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించింది. కొవిడ్​-19 కేసులు వేగంగా పెరుగుతున్న 42 హాట్​స్పాట్​ ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్దేశించింది.

ప్రస్తుతం దేశంలో ఆరోగ్య సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో జాతీయ టాస్క్​ ఫోర్స్​ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో భాగంగా హాట్​స్పాట్​ ప్రాంతాల్లో యాంటీబాడీ రక్త పరీక్షలతో కరోనా వైరస్​ను నిర్ధారించాలని అధికారులకు సూచించింది ఐసీఎంఆర్​.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments