Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి మరో ఐదునిమిషాల్లో, పెళ్లిపీటల మీదే వధువు ఒరిగిపోయింది...

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (22:36 IST)
మరో ఐదునిమిషాల్లో పెళ్లి జరుగబోతోంది. మంగళ వాయిద్యాలతో అన్నీ సిద్ధం చేశారు. ఇక పెళ్ళి అయిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే చివరి క్షణంలో వధువు పెళ్లి పీటలపై నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం కాక కుటుంబ సభ్యులు వధువును ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
 
ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ జిల్లా థాథియా పోలీస్ సర్కిల్ భగత్ పూర్వ గ్రామం. సంజయ్, వనితలకు పెళ్ళి నిశ్చయించారు. ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. కరోనా సమయం కావడంతో బంధువులు తక్కువ సంఖ్యలో పెళ్ళికి హాజరయ్యారు.
 
గ్రామస్తులు కూడా పెద్దగా పెళ్ళికి రాలేదు. సామాజిక దూరంతో పెళ్ళి జరుగుతోంది. మంగళ వాయిద్యాలతో మరికాసేపట్లో సంజయ్ వనిత మెడలో తాళికట్టాల్సి ఉంది. అయితే ఇంతలో ఒక్కసారిగా వనిత కిందపడిపోయింది.
 
హుటాహుటిన ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కోవిడ్ పరీక్షలు చేస్తే తప్ప ఆమెను పరీక్షించమన్నారు. అయితే కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆసుపత్రిలోపల అత్యవసర విభాగానికి తీసుకుని వెళ్లేలోపే ఆమె మరణించింది. ఆమె గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్థించారు. వనిత మరణంతో ఒక్కసారిగా వారి కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments