Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని మోదీకి అంకింతం

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (19:18 IST)
రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని ప్రధాని మోదీకి అంకితం చేస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు కమిటీ సభ్యుడు బీఎస్‌ యడ్యూరప్ప ఉద్ఘాటించారు. రాష్ట్రంలోని మొత్తం అగ్రనాయకత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. 
 
రాష్ట్రం నుండి మొత్తం 28 మంది అభ్యర్థులను గెలిపించి, వారిని న్యూఢిల్లీకి పంపిస్తానని తాను హామీ ఇస్తున్నట్లు యడ్డీ తెలిపారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చెప్పాను. ఈసారి తప్పకుండా ఇక్కడ అన్ని సీట్లు గెలిచి ప్రధాని మోదీకి బహుమతిగా అందజేస్తామని యడ్యూరప్ప పునరుద్ఘాటించారు. 
 
దీనికి సంబంధించి అన్నీ అనుకూలంగా వుందని యడ్డీ వెల్లడించారు. ఏప్రిల్ 14న కోస్తా నగరం మంగళూరులో, రాజధాని బెంగళూరులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని వివరించారు. బీజేపీలో టిక్కెట్ల కేటాయింపు సందర్భంగా తలెత్తిన తిరుగుబాటు, అసమ్మతి ఇప్పుడు సద్దుమణిగింది. ఇప్పుడు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments