Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబే స్టాక్ మార్కెట్.. సరికొత్త రికార్డ్ 75వేల మార్కును తాకింది..

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (18:31 IST)
బుధవారం నాటి కీలక యూఎస్ ద్రవ్యోల్బణం డేటా అంచనాలతో భారతీయ మార్కెట్లు అధిక స్థాయిలలో లాభాలను గడించాయి. అంతేగాకుండా బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం సరికొత్త చరిత్రను సృష్టించింది. చరిత్రలో తొలిసారి బీఎస్ఈ 75 వేల మార్క్‌ను తాకింది. 
 
మార్చి 6న 74 వేల మార్క్ ను తాకిన బీఎస్ఈ... కేవలం 24 సెషన్లలోనే 75 వేల మార్క్‌ను తాకింది. 24 సెషన్లలోనే వెయ్యి పాయింట్లు పెరిగింది. 
 
ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 50 24.55 పాయింట్లు పడిపోయి 22,641.75 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 77 పాయింట్లు నష్టపోయి 74,665.32 వద్ద ముగిసింది. అయినా ట్రెండ్‌ను సృష్టిస్తూ.. 77వేల మార్కును బీఎస్ఈ తాకింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments