Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాంబే స్టాక్ మార్కెట్.. సరికొత్త రికార్డ్ 75వేల మార్కును తాకింది..

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (18:31 IST)
బుధవారం నాటి కీలక యూఎస్ ద్రవ్యోల్బణం డేటా అంచనాలతో భారతీయ మార్కెట్లు అధిక స్థాయిలలో లాభాలను గడించాయి. అంతేగాకుండా బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం సరికొత్త చరిత్రను సృష్టించింది. చరిత్రలో తొలిసారి బీఎస్ఈ 75 వేల మార్క్‌ను తాకింది. 
 
మార్చి 6న 74 వేల మార్క్ ను తాకిన బీఎస్ఈ... కేవలం 24 సెషన్లలోనే 75 వేల మార్క్‌ను తాకింది. 24 సెషన్లలోనే వెయ్యి పాయింట్లు పెరిగింది. 
 
ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 50 24.55 పాయింట్లు పడిపోయి 22,641.75 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ 77 పాయింట్లు నష్టపోయి 74,665.32 వద్ద ముగిసింది. అయినా ట్రెండ్‌ను సృష్టిస్తూ.. 77వేల మార్కును బీఎస్ఈ తాకింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments