Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను భయపెట్టాలనుకుంది... కానీ నిప్పంటుకుని..?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (18:24 IST)
భర్తను భయపెట్టాలనుకుంది. అంతే ఒంటిపై నూనె పోసుకుని నిప్పంటించుకుంటున్నట్లు నటించిన భార్యకు, నిజంగానే నిప్పంటుకున్న విషాదం చెన్నైలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. చెన్నై శివారు ప్రాంతమైన తిరుముళ్లైవాయల్‌కు చెందిన అనితకు మదురవాయల్‌కు చెందిన వినోద్‌కుమార్‌తో ప్రేమ వివాహం జరిగింది. పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. 
 
వివాహం జరిగి ఏడాది అయ్యింది. వీరిద్దరూ మదురైవాయల్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వుంటున్నారు. అయితే కొద్ది నెలల నుంచి వినోద్ కుమార్ మద్యం సేవించడం ఇద్దరి మధ్య గొడవలకు దారితీసింది.
 
దీంతో భర్తను మార్చాలని.. మద్యం అలవాటుకు చెక్ పెట్టాలని భావించిన అనిత నూనె శరీరంపై పోసుకుని నిప్పంటించుకుని భర్తను భయపెట్టాలనుకుంది. కానీ నిజంగానే నిప్పంటుకోవడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments