శంకర్ మిశ్రా గోల.. అలా చేశాడట.. నాలుగు సార్లు మందేసి..?

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (10:37 IST)
ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు శంకర్ మిశ్రాను శనివారం అరెస్టు చేశారు.  ప్రస్తుతం చేసిన తప్పును శంకర్ మిశ్రా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా బాధితురాలితో రాజీకి సిద్ధమని చెప్పే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో నిందితుడు శంకర్ మిశ్రాను శనివారం ఉదయం బెంగళూరులో అరెస్టు చేశారు. అంతకుముందు అతడు పనిచేసే కంపెనీ వెల్స్ ఫార్గో నుండి శుక్రవారం తొలగించబడ్డాడు. బెంగళూరు నుంచి అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చిన మిశ్రా గత నవంబర్‌లో న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీకి ఎయిరిండియా విమానంలో వెళుతుండగా, ఈ ఘటన జరిగింది.
 
శంకర్ మిశ్రా, వెల్స్ ఫార్గో చేత తొలగించబడటానికి ముందు, ముంబైలోని దాని కార్యాలయంలో ఆపరేషన్స్ (భారతదేశం) వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అతను ముంబై నివాసి. కమ్‌గర్ నగర్‌కు చెందిన వాడు. ముంబైలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయం అయిన ఎస్వీకేఎమ్, మర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (NMIMS)పూర్వ విద్యార్థి కావడం గమనార్హం.
 
తాజాగా మిశ్రాతో కలిసి విమానంలో జర్నీ చేసినా భట్టాఛార్జీ ఈ ఘటనపై వివరించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. నిందితుడైన శంకర్ మిశ్రా నాలుగు సార్లు డ్రింక్స్ చేశాడని.. అడిగిన ప్రశ్నను పదే పదే అడిగాడని.. సిబ్బందిని పిలిచి మిశ్రా తీరు బాగోలేదని చెప్పినట్లు వెల్లడించారు. సీటు మార్చాలని కోరినా జరగలేదని వాపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments