Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్‌-ఎండీఎస్‌ ప్రవేశాలపై ఇంత జాప్యమేమిటి?: సుప్రీంకోర్టు

Webdunia
బుధవారం, 14 జులై 2021 (08:40 IST)
దంత వైద్యంలో మాస్టర్స్‌ డిగ్రీ (ఎండీఎస్‌) ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించడంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

నీట్‌-ఎండీఎస్‌ ప్రవేశాల కోసం 2020 డిసెంబరు 16న పరీక్షలు నిర్వహించి ఇప్పటివరకు ప్రవేశాలు కల్పించకపోవడం ఏమిటని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ధర్మాసనం సోమవారం తప్పుపట్టింది.

దీనిపై ప్రమాణపత్రం దాఖలుకు ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది. తొమ్మండుగురు బీడీఎస్‌ వైద్యుల అర్జీపై సుప్రీంకోర్టు ధర్మాసనం పది రోజుల క్రితమే కేంద్రానికి, మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ)కి నోటీసులు ఇచ్చింది.

ఎండీఎస్‌ సీట్ల భర్తీని చేపట్టకపోవడం వల్ల దేశానికి కలిగే నష్టాన్ని ఊహించగలరా అని విచారణలో భాగంగా ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments