Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్‌-ఎండీఎస్‌ ప్రవేశాలపై ఇంత జాప్యమేమిటి?: సుప్రీంకోర్టు

Webdunia
బుధవారం, 14 జులై 2021 (08:40 IST)
దంత వైద్యంలో మాస్టర్స్‌ డిగ్రీ (ఎండీఎస్‌) ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించడంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

నీట్‌-ఎండీఎస్‌ ప్రవేశాల కోసం 2020 డిసెంబరు 16న పరీక్షలు నిర్వహించి ఇప్పటివరకు ప్రవేశాలు కల్పించకపోవడం ఏమిటని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల ధర్మాసనం సోమవారం తప్పుపట్టింది.

దీనిపై ప్రమాణపత్రం దాఖలుకు ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది. తొమ్మండుగురు బీడీఎస్‌ వైద్యుల అర్జీపై సుప్రీంకోర్టు ధర్మాసనం పది రోజుల క్రితమే కేంద్రానికి, మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ)కి నోటీసులు ఇచ్చింది.

ఎండీఎస్‌ సీట్ల భర్తీని చేపట్టకపోవడం వల్ల దేశానికి కలిగే నష్టాన్ని ఊహించగలరా అని విచారణలో భాగంగా ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments