Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండు గర్భిణి అనే కనికరం లేదు.. పొట్టపైనే కొట్టిన బీజేపీ నేత.. గర్భస్థ శిశువు మరణించింది..

నిండు గర్భిణీ అని కూడా చూడలేదు. బీజేపీ నాయకుడే కాదు.. ఆయనతో పాటు ఐదుగురు వ్యక్తులు నిండు గర్భిణీని పొట్టపై కొట్టిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణ నగర్‌లో చోటుచేసుకుంది.

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (10:25 IST)
నిండు గర్భిణీ అని కూడా చూడలేదు. బీజేపీ నాయకుడే కాదు.. ఆయనతో పాటు ఐదుగురు వ్యక్తులు నిండు గర్భిణీని పొట్టపై కొట్టిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణ నగర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నడియా జిల్లాలోని దుబులియా పోలీసుస్టేషను పరిధిలోని తంత్లా గ్రామానికి చెందిన శంబుచంద్ర దాస్ అనే వ్యక్తి కీర్తనలను అధిక సౌండుతో పెట్టాడు. దీనిపై ఫైర్ అయిన స్థానిక బీజేపీ పంచాయతీ ప్రధాన్ పలాస్ కుమార్ బిస్వాస్ తోపాటు నలుగురు వ్యక్తులు వచ్చి దాస్‌పై దాడికి దిగారు. దాస్‌ను కొడుతుండటంతో అతని సోదరి మాయారాణి (గర్భిణీ) అడ్డుకునేందుకు ప్రయత్నించింది. 
 
అంతే ఆగ్రహించిన దుండగులు గర్భవతి అని కూడా చూడకుండా ఆమె పొట్టపై కొట్టారు. దీంతో గర్భస్థ శిశువు మరణించాడు. ఆస్పత్రిలో ప్రస్తుతం మాయారాణి చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై బీజేపీ ప్రధాన్ బిస్వాస్ తోపాటు నలుగురిపై దాస్ ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులైన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం