Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళని జైలుకు రావొద్దు.. పరిపాలన సంగతేంటో చూడు.. శశికళ కబురు

దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా జైలు శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ.. జైలుకు వచ్చే నేతలను కలిసేందుకు ఇష్టపడట్లేదట. జయ మరణించిన తర్వాత ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పార్టీ పగ్గాల

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (10:02 IST)
దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా జైలు శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ.. జైలుకు వచ్చే నేతలను కలిసేందుకు ఇష్టపడట్లేదట. జయ మరణించిన తర్వాత ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ... తాను జైలుకెళ్లాల్సి రావడంతో పళనిస్వామికి సీఎం పదవి కట్టబెట్టారు.

అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన సందర్భంగా పళనిస్వామి, ఆయన మంత్రివర్గ సహచరులతో కలిసి శశికళ ఆశీర్వాదం తీసుకునేందుకు సోమవారం బెంగళూరు పరప్పన అగ్రహారం జైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ తనను కలిసేందుకు ఎవ్వరూ జైలుకు రావొద్దని.. పరిపాలనపై వారు దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. 
 
తనను కలిసేందుకు జైలుకు వచ్చిన ఆమె అక్క కుమారుడు, పార్టీ డిప్యూటీ కార్యదర్శి దినకరన్‌తో తనను జైలులో వచ్చి కలవొద్దని కబురు పంపారు. దీంతో పళని తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు చెప్తున్నారు. అయినప్పటికీ కనీసం కృతజ్ఞతలు చెప్పేందుకయినా ఆమెను కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ మంత్రులు లేఖ రాసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments