Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేసేది చేపల వ్యాపారం.. కోట్లలో సంపాదన.. ఎలా సాధ్యం?

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (11:34 IST)
Money
చేపల వ్యాపారం చేసే వ్యక్తి కోట్లలో సంపాదించాడు. అంతే సీఐడీ అధికారులకు డౌట్ వచ్చి రంగంలోకి దిగారు. వెంటనే ఆ వ్యాపారి ఇంటిపై దాడి చేశారు. అంతే వారు అనుమానం నిజమైంది. బెంగాల్‌ సీఐడీ సోదాల్లో ఆ వ్యాపారి నుంచి కోటి 40 లక్షల రూపాయలు లభించడం తీవ్ర సంచలనం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. మాల్దా జిల్లా గజోల్‌ సిటీకి చెందిన జయప్రకాశ్‌ సాహా ఇంట్లో సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులకు నోట్ల కట్టలు దొరికాయి. జయప్రకాశ్‌ ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కౌంటింగ్‌ మెషీన్‌తో నోట్ల కట్టలను సీఐడీ అధికారులు లెక్కిస్తున్నారు. జయప్రకాశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
దీనిపై కూపీ లాపగా.. సీక్రేట్ వ్యాపారం గుట్టు రట్టు అయ్యింది. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో జయప్రకాశ్‌ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తునట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ తోనే అతడు కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments