Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తి గొంతులో ఇరుక్కున్న జలగ.. 15 రోజుల పాటు ప్రాణాలతోనే...

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (19:38 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ వ్యక్తి గొంతులో జలగ ఇరుక్కుని పోయింది. ఇది ఏకంగా 15 రోజుల గొంతులోనే ఉండిపోయింది. పైగా, ఇది 15 రోజులపాటు జీవించి ఉండటం గమనార్హం. చివరకు వైద్యులు ఆపరేషన్ చేసి ఆ జలగను తొలగించారు. అలాగే, బాధితుడి ప్రాణాలను కూడా కాపాడారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సజిన్ రాయ్ (49) అనే వ్యక్తి 15 రోజుల క్రితం పర్వత ప్రాంతంలోకి వెళ్లాడు. ఆ సమయంలో దాహం వేయడంతో ఊట బావిదగ్గర నీటిని తాగాడు. ఆ సమయంలో ఆ అతనికి తెలియకుండానే అతని గొంతులోకి జలగ ఒకటి వెళ్లింది. అది చివరకు శ్వాసనాళంలోకి వెళ్లి అంటుకుని పోయింది. 
 
అప్పటి నుంచి ఆ వ్యక్తి శ్వాసపీల్చడంలో అసౌకర్యంగా ఉండసాగింది. రోజులు గడిచేకొద్దీ శ్వాసపీల్చడం కష్టతరంగా మారింది. దీంతో ఆస్పత్రిక వెళ్లి వైద్యుల సలహా మేరకు స్కాన్ చేయగా, గొంతులో జలగ ఇరుక్కుని ఉన్నట్టు తేలింది. ఆ వెంటనే ఆపరేషన్ చేసి గొంతులో ఇరుక్కున్న జలగను వైద్యులు వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments