Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం : భర్త క్షమించినా.. ఊరు శిక్షించింది... భర్తతో శిరోమండనం చేయించారు

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అక్రమ సంబంధం ఓ మహిళ జీవితాన్ని నాశనం చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను భర్త క్షమించాడు.. కానీ, ఆ గ్రామం కఠిన శిక్ష విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:59 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అక్రమ సంబంధం ఓ మహిళ జీవితాన్ని నాశనం చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను భర్త క్షమించాడు.. కానీ, ఆ గ్రామం కఠిన శిక్ష విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లాకు చెందిన మరియం బీబీ (30) అనే మహిళకు 14 యేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహామైంది. అయితే, ఈమెకు వివాహానికి ముందే మరో వ్యక్తిని ప్రేమించింది. ఈ పరిస్థితుల్లో 2 నెలల క్రితం తాను ప్రేమించిన వ్యక్తితో పారిపోయింది. అయితే ఓ దశలో ప్రేమికుడు ఆమెతో సహజీవనానికి ఒప్పుకోకపోవడంతో తిరిగి భర్త దగ్గరకు వచ్చి క్షమించాలని కోరింది. 
 
దీంతో భర్త పెద్ద మనసు చేసుకుని భార్యను క్షమించాడు. అయితే, ఈ విషయం గ్రామ పెద్దల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై గ్రామ పెద్దలు సలిషా (గ్రామ) సభను నిర్వహించి రూ.6 వేల జరిమానా విధించారు. తన ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో ఆమె జరిమానా మొత్తాన్ని చెల్లించలేకపోయింది. దీంతో సొంత భర్తతోనే ఆ మహిళకు 50 మంది గ్రామపెద్దలు శిరోముండనం చేయించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments