Webdunia - Bharat's app for daily news and videos

Install App

థాయ్ రాజు భూమిబోల్ మృతి... సుదీర్ఘకాలం సింహాసనంపై కొనసాగిన రికార్డు

సుదీర్ఘకాలం థాయ్‌లాండ్ రాజుగా కొనసాగిన అదుల్యదేజ్ భూమిబోల్ మరణించారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. సుమారు 70 సంవత్సరాల క్రితం ఆయన కిరీటధారణ జరిగింది. ఆధునిక యుగంలో ఇంత సుదీర్ఘకాలం రాజుగా కొనసాగినవారు మరొకర

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:40 IST)
సుదీర్ఘకాలం థాయ్‌లాండ్ రాజుగా కొనసాగిన అదుల్యదేజ్ భూమిబోల్ మరణించారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. సుమారు 70 సంవత్సరాల క్రితం ఆయన కిరీటధారణ జరిగింది. ఆధునిక యుగంలో ఇంత సుదీర్ఘకాలం రాజుగా కొనసాగినవారు మరొకరు లేరు. గతకొన్ని సంవత్సరాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం ఆయన పరిస్థితి చాలా క్షీణించింది.
 
ప్రభువులు సిరిరాజ్ హాస్పిటల్‌లో (స్థానిక కాలమానం ప్రకారం) సాయంత్రం 3.30 గంటలకు ప్రశాంతంగా కన్నుమూశారు అని రాజభవనం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుగుబాట్లు, రాజకీయ సంక్షోభాల యుగంలో థాయ్ రాజు సుస్థిరత కోసం కృషిచేసి ప్రజల మన్ననలు పొందారు. 1946 నుంచి సింహాసనంపై కొనసాగుతున్న రాజు భూమిబోల్ వారసునిగా యువరాజు మహావజ్ర లొంకర్న్ రాజదండాన్ని స్వీకరిస్త్తారు. 

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments