Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారిపై కామాంధుడు అత్యాచారం.. ఆపై హత్య.. ఐదేళ్ల అమ్మాయిపై తాగి..?

ఏపీలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని బంగ

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (11:21 IST)
ఏపీలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లె సమీపంలోని కోళ్లపారంలో కుమార్, బుజ్జమ్మ దంపతులకు అమ్ములు (5) అనే కుమార్తె ఉంది. గురువారం రాత్రి తమకు పరిచయస్తుడైన మునుస్వామితో కలిసి వారంతా సినిమాకు వెళ్లారు.
 
తిరిగి వస్తూ దారిలో ముగ్గురూ మద్యం తాగారు. ఇంటికి చేరుకున్న కుమార్ దంపతులు తమ నివాసంలో నిద్రించారు. శుక్రవారం ఉదయం నిద్ర లేచి చూసేసరికి అమ్ములు సమీపంలో విగతజీవిగా పడి ఉంది. మునుస్వామి కనిపించకుండా పోయాడు. అమ్ములుపై అత్యాచారం చేసిన ఆనవాళ్లు కనిపించడంతో మునిస్వామి ఈ అఘాయిత్యం చేసి చంపేసి ఉంటాడని వారు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments