Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్జిలింగ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు... నలుగురి మృతి?

వరుణ్
సోమవారం, 17 జూన్ 2024 (10:41 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రలోని డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతా వెళ్తున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనక నుంచి వచ్చిన గూడ్స్‌ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. న్యూ జల్‌పాయ్‌గురి నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైలు బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. సిగ్నల్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. 
 
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ వెళుతున్న ట్రాక్‌పై వెనుక నుంచి వచ్చిన గూడ్సు రైలు ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ రెండు రైళ్లు ఢీకొనడంతో పలు బోగీలు గాల్లోకి లేచిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా లేదా అన్నది తెలియాల్సివుంది. మరోవైపు, క్షతగాత్రులను రక్షించి సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ప్రాథమిక సమాచారం మేరకు నలుగురు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments