Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ బెంగాల్‌‌‌లో రైలు ప్రమాదం: ఐదుగురు మృతి

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (21:06 IST)
Train
పశ్చిమ బెంగాల్‌‌‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌ జల్పాయ్‌గురి సమీపంలోని దోమోహని వద్ద గౌహతి-బికనేర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 
 
20మంది గాయాలకు పాల్పడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైలు 4.53 గంటలకు న్యూ దోమోహోని స్టేషన్ నుండి బయలుదేరింది మరియు కొద్దిసేపటికే రైలు ప్రమాదానికి గురైందని ఒక అధికారి తెలిపారు.
 
ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని ట్వీట్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments