Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర భారతంలో మరణమృదంగం... 145 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (09:51 IST)
ఉత్తరభారతంలో మరణ మృదంగం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే 145 మంది చనిపోయారు. అలాగే, శుక్రవారం హర్యానా, హర్యానా రాష్ట్రాల్లో కుంభవృష్టికురవనుంది. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో చిక్కుకుని పోయాయి. మరోవైపు, యమున నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఈ నెల 16వ తేదీ వరకు ఢిల్లీలో అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మృతుల్లో ఒక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 91 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 14 మంది, హర్యానాలో 16 మంది, పంజాబ్‌లో 11, ఉత్తరఖండ్‌లో 16 మంది చనిపోయారు. 
 
ఇదిలావుంటే, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఢిల్లీలో మరింత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకుని పోయాయి. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉంది. దీంతో ఈ నెల 16వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే, ఎర్రకోట సందర్శనను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments