Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ ధరిస్తే బతికిపోయినట్టే.. లేదంటే మూడేళ్ళ జైలు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (10:04 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. స్థానిక సంస్థలు, నగరపాలక, పురపాలక సంస్థలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఈ చర్యల్లో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగర పాలక సంస్థ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖానికి మాస్కులు లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చే వారికి రూ.5 వేల జరిమానా లేదా మూడేండ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు. ఈ నిబంధన సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చింది. 
 
కాగా, ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలోన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేసిన విషయం తెల్సిందే. అలాగే, రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించింది. ఈ నిషేధాజ్ఞలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలతో పాటు భారీగా అపరాధం వసూలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments