Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు నూరు శాతం అమ్మేస్తాం: కేంద్రం అఫిడవిట్

Visakhapatnam steel
Webdunia
బుధవారం, 28 జులై 2021 (15:29 IST)
విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకంపై హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ అమ్మరాదని సి.బి.ఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇచ్చిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీనిపై కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కీలకాంశాలు పొందుపరిచింది కేంద్రం.
 
విశాఖ స్టీల్ ప్లాంటులో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే అధికారం రాజ్యాంగం ప్రభుత్వానికి ఇచ్చిందని వివరించింది. ఉద్యోగులు ప్లాంటు అమ్మకం చేయవద్దనటం సరికాదని, 100 శాతం స్టీల్ ప్లాంటు అమ్మకాలు జరుపుతాం, ఇప్పటికే బిడ్డింగ్ లు ఆహ్వానించాం అని హైకోర్టుకు కేంద్రం నివేదించింది.
 
పిటిషన్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారని, ఆయన రాజకీయ ఉద్దేశ్యంతో పిటిషన్ వేశారని పేర్కొంది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments