Webdunia - Bharat's app for daily news and videos

Install App

కండక్టర్‌తో ప్రయాణీకుడికి గొడవలు.. పిడిగుద్దులు

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (09:27 IST)
Conductor
కొన్నిసార్లు టికెట్‌ ధరల విషయంలో కండక్టర్‌తో ప్రయాణీకులు గొడవలు పడుతుంటారు. ఇలాంటి సందర్భాలలో.. గొడవలు కాస్త కొట్టుకొవడం వరకు వెళ్తుంటుంది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఒక ఎన్‌సిసి క్యాడెట్ బస్సు ఎక్కాడు. 
 
టికేట్ తీసుకొవడానికి కండక్టర్ వచ్చాడు. అప్పుడు.. అతను దిగే స్టాప్ కండక్టర్ 15 రూపాయలు టికెట్ ఇచ్చాడు. కానీ 10 మాత్రమే అని ఎన్‌సిసి క్యాడెట్ పట్టుబట్టాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
 
అది కాస్త పిడిగిద్దులు కురిపించుకోవడం వరకు వెళ్లింది. కాసేపటికి ఎన్‌సిసి క్యాడెట్ బస్సు దిగి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత, కండక్టర్, స్థానికులు అతడిని పట్టుకున్నారు. 
 
అతడిని స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పంజాబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments