Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఒక పక్షి భారత జాతీయ జెండాను ఎగురవేసిందా? అసలు ఏం జరిగిందంటే? (video)

సెల్వి
శనివారం, 17 ఆగస్టు 2024 (14:24 IST)
కేరళలో ఒక పక్షి భారత జాతీయ జెండాను ఎగురవేస్తున్నట్లు కనిపించే వీడియో ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. జెండా వందనం కార్యక్రమంలో భారత జాతీయ జెండా స్తంభం పైభాగంలో ఇరుక్కుపోయింది. 
 
దీంతో అక్కడున్నవారు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉండగానే, ఎక్కడి నుండో ఒక పక్షి వచ్చి ఆ ఇరుక్కున్న జెండా ముడిని విప్పేసింది. ఈ ఘటన చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది.
 
ఆగస్టు 17న పోస్ట్ చేసిన ఈ ఫుటేజీకి సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ వచ్చాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కొంతమంది వ్యక్తులు జెండాను ఎగురవేసినట్లు క్లిప్ చూపిస్తుంది. 
 
జెండా స్తంభం పైభాగానికి చేరుకుని, విప్పబడకుండా ఉండగా, ఒక పక్షి జెండాను కదిలించింది. ఆపై జెండా విప్పి, అందులోని పువ్వులు కిందపడి పువ్వుల వర్షం కురిసింది. 
 
 
ఇలా రకరకాలుగా ఈ వీడియోపై నెటిజన్లు స్పందించడంతో.. ఈ వీడియోలో అసలు విషయం ఎంతని తెలియవచ్చింది. ఈ వీడియోలోని పక్షి జాతీయ జెండా స్తంభం పైకి రాలేదని.. బదులుగా, జెండాస్తంభం వెనుక కొబ్బరి ఆకుపై కూర్చున్న తర్వాత అది ఎగిరిపోయింది. జెండా విప్పడంలో ఆ పక్షి అటు వైపుగా ఎగిరిందని.. రెండవ వీడియోలో స్పష్టం అవుతోంది. ఈ రెండో వీడియో చూస్తే అసలు సంగతి బయటపడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments