Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో రైడ్.. డబ్బే డబ్బు.. వీడియో

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2022 (22:22 IST)
బీహార్ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన దాడుల్లో ఏకంగా రూ.4 కోట్ల నగదు లభ్యమైంది. ప్రజా పనుల శాఖ కిషన్‌గంజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంజయ్ కుమార్ రాయ్‌కు చెందిన పట్నా, కిషన్‌గంజ్‌లో పలు ప్రదేశాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అధికారుల దాడులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. 
 
అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. సంజయ్ కుమార్ రాయ్‌‌కు చెందిన కిషన్ గంజ్ ఇంటికి అధికారులు వెళ్లినప్పుడు.. కొంత డబ్బును అతని కింద పనిచేసే ఒక జూనియర్ ఇంజనీర్, క్యాషియర్ వద్ద ఉంచినట్టు తెలిసింది. 
 
దాంతో రాయ్ అనుచరుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. కిషన్‌గంజ్‌లోని క్యాషియర్ ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.3 కోట్లకుపైగా డబ్బు, బంగారం దొరికింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments