Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే బ్రిడ్జిపై ఫోటోషూట్.. రైలు రావడంతో కిందికి దుకేసిన భార్యాభర్తలు (Video)

వరుణ్
సోమవారం, 15 జులై 2024 (08:39 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిచ్చి పీక్ స్టేజీ చేరడంతో ఈ ఘటన జరిగింది. ఫోటో షూట్ కోసం రైలు వంతెనపై నిలబడిన ఓ జంటకు ఊహించని షాక్ ఎదురైంది. తాము ఫోటో షూట్‌లో నిమగ్నమైవుండగా ఓ రైలు దూసుకొచ్చింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు వంతెనపై నుంచి కిందకు దూకేశారు. దాదాపు 90 అడుగుల లోతులోకి దూకేశారు. ఈ దంపతులను రాహుల్, జాన్వీలుగా గుర్తించారు. రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాలోని గోరంఘాట్ వంతెనపై ఈ ఘటన జరిగింది. ఈ రైలు వంతెనపై నిలబడిన ఈ దంపతులు.. ఫోటో షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments