Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి బొట్టు పెట్టి, హారతి ఇచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సతీమణి

Webdunia
సోమవారం, 27 మే 2019 (16:47 IST)
ప్రధాని నరేంద్ర మోడీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని రాక సందర్భంగా వెంకయ్యనాయుడు దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. వెంకయ్యనాయుడు సతీమణి ఉషమ్మ మోడీకి తమ ఇంటి ఇలవేల్పు అయిన వెంకటేశ్వరస్వామి తీర్ధ ప్రసాదాలు అందించి, నుదుట కుంకమ బొట్టు పెట్టి హారతి ఇచ్చారు. 
సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి రెండోసారి ప్రధాని పీఠం అధిరోహిస్తున్నందుకు మోడీని వెంకయ్యనాయుడు అభినందించారు. అనంతరం వీరు ఇరవురూ పలు రాజకీయ అంశాలు పట్ల చర్చించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments