Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం.. ఆహారంలో మానవ చేతిగోళ్లు..!

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (09:41 IST)
ముంబై-గోవా సీఎస్ఎంటీ- మడగావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణీకుడికి అందించిన ఆహారంలో నాణ్యత కొరవడింది. ఆ ఆహారంలో మానవ వేలుగోళ్లు కనిపించాయి. 
 
దీన్ని వీడియో తీసిన ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, చాలా మంది ప్రజలు రైల్వే అందించే ఆహార నాణ్యతతో తమ చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
 
ఈ విషయం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ దృష్టికి వెళ్లడంతో సంబంధిత క్యాటరింగ్ కాంట్రాక్టర్‌పై రూ.25 వేలు జరిమానా విధిస్తూ చర్యలు చేపట్టింది. 
 
ఈ విషయంపై IRCTC అధికారి ఒకరు మాట్లాడుతూ, "రైల్వేలో ప్రయాణికులకు మంచి ఆహారం అందుతుందో లేదో తెలుసుకోవడానికి ఒక బృందాన్ని నియమించారు. కొన్ని ప్రోటోకాల్‌లు అభివృద్ధి చేయబడ్డాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక అధికారి మానిటరింగ్ డ్యూటీలో ఉన్నారు. 
 
ఈసారి IRCTC రత్నగిరిలోని వంటశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. IRCTC తీసుకున్న ఈ చర్య భవిష్యత్తులో ప్రయాణీకులకు మంచి ఆహారం అందేలా చేస్తుంది" అని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం