Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇనుపరాడ్ల దొంగతనానికి వెళ్లి పులి నోట్లో చిక్కి మృతి

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (11:08 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి ఇనుప రాడ్లు చోరీకి వెళ్లి పులి నోట్లో చిక్కుని మృత్యువాతపడ్డాడు. మృతుడిని మోహన్ నఫీస్‌గా గుర్తించారు. నైనీతాల్ జిల్లాలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు పక్కనే ఉండే ప్రాంతానికి చెందిన మోహన్... తన ఇద్దరు స్నేహితులతో కలిసి పాక్కుకు పక్కనే మద్యం సేవించాడు. ఆ తర్వాత అక్కడ పడివున్న ఇనుప రాడ్లను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. 
 
సరిగ్గా ఆ సమయంలో అక్కడకు వచ్చిన పులి కంట్లో పడ్డాడు. అంతే.. మోహన్‌పై దాడి చేసిన ఆ పులి.. అతన్నినోట కరచుకుని అడవిలోకి తీసుకెళ్లింది. వెంటనే ఇద్దరు యువకులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. 
 
అనంతరం గాలింపు చర్యలు చేపట్టిగా ఆదివారం ఉదయం రక్తపుమడుగులో పడివున్న నఫీస్ మృతదేహం లభ్యమైంది. మిగతా ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పులిని బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments