Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోతుల దాడి నుంచి తప్పించుకునేందుకు...

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:49 IST)
కోతుల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ రెండో అంతస్తు నుంచి జారి కిందపడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వివరాల్లోకి వెళితే ఈ ప్రాంతానికి చెందిన సుష్మా మహిళ ఉదయం ఆలయానికి వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చేసరికి అక్కడ కోతుల గుంపు చేరింది. షుష్మా వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తుండగా, అవి ఆమెపై దాడి చేశాయి. 
 
దీంతో ఆమె పట్టుతప్పి రెండవ అంతన్థు నుంచి కాలుజారి కింద పడ్డారు. వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమె స్థానిక బీజేపీ నేత భార్య కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, షామ్లీ పరిధిలోని కైరానాలో కోతుల దాడులు అధికమైపోయాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బీజేపీ నేత అనిల్ చౌహాన్ భార్య, పంచాయతీ మాజీ సభ్యురాలు సుష్మా చౌహాన్ మృతి చెందారనే వాదన వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments