Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముజఫర్ నగర్: పాము కరిచింది.. తెలియక చిన్నారికి పాలుపట్టింది..?

ముజఫర్ నగర్ జిల్లాలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు.

Uttar Pradesh
Webdunia
శుక్రవారం, 25 మే 2018 (12:56 IST)
ముజఫర్ నగర్ జిల్లాలో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు. పాముకాటుకు గురైన మహిళ తన రెండేళ్ల కుమార్తెకు పాలు పట్టడంతో.. చిన్నారి కూడా తల్లితో పాటు మృతిచెందిది. ఈ సంఘటన గురువారం సాయంత్రం మాండ్ల గ్రామంలో జరిగింది. మాండ్ర గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇంట నిద్రపోతుండగా.. ఒక విషపు పాము ఆమెను కాటేసింది. 
 
దీన్ని గమనించక తన పని తాను చేసుకుంటూ పోయిన మహిళ.. ఆ రెండేళ్ల పాపకు పాలు పట్టింది. పోలీసులు చెప్పిన ప్రకారం, తల్లీకూతురు ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వారి పరిస్థితి క్షీణించడంతో వైద్యులు వారి మరణించినట్లు నిర్ధారించారు. పాము కాటేసిన విషయం ఆ మహిళకు తెలియకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయిందని.. నిద్రలో పాము కరిచిన విషయాన్ని ఆమె గమనించలేదని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments